Saturday 1 April 2017

త్రిసంధ్య గాయత్రి ఆవాహన మంత్రం


త్రిసంధ్య గాయత్రి ఆవాహన మంత్రం 
అయతు ,వరదాదేవి !
అక్షరమ్ బ్రహ్మ సమ్మితమ్ !
గాయత్రిం చంధసాం !
మతే !ఇదం బ్రహ్మ జుషస్వ మే !
యత్ అహ్నాత్ కురుతే పాపం ,
తత్ అహ్నాత్ ప్రతిముచ్యతే !
యత్ రాత్రియత్ కురుతే పాపం ,
తత్ రాత్రియత్ ప్రతిముచ్యతే !
సర్వవర్ణే !మహదేవి ! సంధ్యా విధ్యే !సరస్వతి !
భావము :- ఓం అను అక్షరం పరబ్రహ్మ స్వరూపిణివగు శ్రీ గాయత్రి దేవి !సర్వ సిద్ధి ప్రదాత అయినదానవు . నీకు 
సుస్వాగతము, నిచ్చిత జ్ఞానము ప్రసాదించు దానవు నిను చెంబోబాధమగు గాయత్రి మంత్రము ద్వారా ఉపాసించుతున్నాము సద్గురువువై బ్రహ్మ తత్వము యొక్క సువిదితము కొరకు నిన్ను అనుష్ఠిచుతున్నాము నివు తలివి ,తలికి తప్పే కనిపించదు బ్రహ్మ తత్వము యెరుగుటకు నాయొక్క దోషములు అడ్డు వస్తు ఉండవచ్చుగాక , అయితే జనని వగు నిన్ను ఆశ్రయించి ఉపాసించడము ఒక ఔషధము ఏ రాత్రి పగలు దోషములు రాత్రియే ని అనుష్ఠానముచే తొలగిపోవునుగాక , అమ్మ !నిన్ను నేను ఉపాసిస్తు ఉన్నపుడు సర్వదేవత వర్ణనలు అంతర్లీనమై ఉన్నాయి 

No comments: